Exclusive

Publication

Byline

హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణకు ఈ మండలాల్లోని గ్రామాల్లో భూ సేకరణ!

భారతదేశం, నవంబర్ 5 -- హైదరాబాద్-విజయవాడ హైవే (NH65)ను ప్రస్తుత నాలుగు లేన్ల నుండి ఆరు లేన్లుగా అప్‌గ్రేడ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రయాణ భద్రత, సామర్థ్యాన్ని మెరుగుపరిచే ది... Read More


ఆంధ్రప్రదేశ్‌లో 120 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు

భారతదేశం, నవంబర్ 5 -- రాష్ట్రంలో ఏకకాలంలో 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. అవినీతి జరుగుతుందన్న సమాచారం ఒకేసారి 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మెరుపుదాడులు చేశారు.... Read More


మీ పాకెట్‌లోనే పోస్టాఫీస్.. డాక్ సేవ యాప్ ఎలా ఉపయోగించాలి?

భారతదేశం, నవంబర్ 5 -- భారత తపాలా శాఖ (ఇండియా పోస్ట్ ఆఫీస్) తన సేవలను ఆధునీకరించడానికి, వేగవంతం చేయడానికి డాక్ సేవ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇది భారత తపాలా శాఖ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్. ఆండ్రాయిడ్ స్... Read More


వచ్చే నెలలో భోగాపురం విమానాశ్రయం ట్రయల్ రన్ ప్రారంభం

భారతదేశం, నవంబర్ 5 -- భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు 91.7 శాతం పూర్తయ్యాయని, వచ్చే నెలలో ట్రయల్ రన్ ప్రారంభిస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజారావు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. విజయనగరం ఎంపీ... Read More


వైజాగ్‌లో మూడు గ్లోబల్ ఈవెంట్స్ నిర్వహించనున్న ఇండియన్ నేవీ!

భారతదేశం, నవంబర్ 4 -- వచ్చే ఫిబ్రవరిలో వైజాగ్‌ మూడు ప్రధాన అంతర్జాతీయ మారిటైమ్ ఈవెంట్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. అవి అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష 2026, ఎక్సైజ్ మిలాన్ 2026, ఫిబ్రవరి 15 నుండి 25 వరకు జరిగే హిందూ... Read More


ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ కోసం 700 ఎకరాలు సేకరణ.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

భారతదేశం, నవంబర్ 4 -- ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. 700 ఎకరాల భూ సేకరణ కోసం ఈ మేరకు ఆదేశాలు వెళ్లాయి. తెలంగాణలో 6 ప్రాంతీయ ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధిలో భాగంగా ఆదిలా... Read More


విశాఖ జిల్లాలో తెల్లవారుజామున భూప్రకంపనలు.. అక్కడ భూకంప కేంద్రం!

భారతదేశం, నవంబర్ 4 -- ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. విశాఖపట్నం, సింహాచలంలో భూమి స్వల్పంగా కంపించింది. తెల్లవారుజామున 4:19 గంటల సమయంలో భూప్రకంపనలు వచ్చాయి.... Read More


కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్‌ను వెనక నుంచి ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు!

భారతదేశం, నవంబర్ 4 -- ఒక రోడ్డు ప్రమాదం మరిచిపోకముందే మరో రోడ్డు ప్రమాదం జరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లో. నిన్నటికి నిన్న ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీ కొట్టింది. 19 మందికిపైగా ... Read More


తిరుమలలో కార్తీక పౌర్ణమి గరుడ సేవ.. రాత్రిపూట భక్తులకు దర్శనం ఇవ్వనున్న స్వామివారు!

భారతదేశం, నవంబర్ 4 -- తిరుమలలో నవంబర్ 5న కార్తీక పౌర్ణమి సందర్భంగా గరుడుసేవ నిర్వహించనున్నారు. రాత్రి 7 నుండి 9 గంట‌ల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు సువర్ణకాంతులీనుతున్న గ‌రుడునిపై తిర... Read More


సుక్మా అడవుల్లో మావోయిస్టు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ స్వాధీనం.. భారీ మొత్తంలో ఆయుధాలు!

భారతదేశం, నవంబర్ 4 -- సుక్మా జిల్లా అడవి ప్రాంతాల్లో కొనసాగుతున్న నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో భద్రతా దళాలు మరో ప్రధాన విజయాన్ని సాధించాయి. జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) బృందం అడవిలో లోపల నక్సలైట్ ఆర్డినె... Read More